రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని, తాము కూడా ఆయన వెంటే నడుస్తామని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన మేమంతా కేసీఆర్ వెంటే: శ్రీనివాస్గౌడ్
రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నేటి వరకు అమ్మిన ప్రభుత్వ భూములు, ప్రభుత్వ భూముల అమ్మకాన్ని అడ్డుకుంటాం
ఖరీఫ్ సీజన్ మొదలై తొలకరి వర్షాలు పడుతుండటంతో రైతులు పొలాల్లో సాగు పనులు మొదలుపెట్టారు. అయితే గతేడాదితో పోల్చితే వ్యవసాయ పరికరాల ధరలు 20-100% పెరగడం భారంగా మారింది. రైతుపై సాగు సామగ్రి భారం
కాంగ్రెస్ క్రియాశీలకంగా ఉందని చాటడానికి అన్ని స్థాయుల్లో విస్తృత సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. అప్పుడే భాజపాకు ఆచరణాత్మక రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగడం సాధ్యమని పేర్కొన్నారు. ఆదివారం ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ పార్టీపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం భాజపాకు గట్టి ప్రత్యామ్నాయం లేదని అంగీ�
విశాఖపట్నంలో రెవెన్యూ అధికారులు ఆదివారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. తెల్లవారుజామున 5.30 గంటలకే బృందాలుగా బయల్దేరి.. నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నారు. AP News: విశాఖలో కూల్చివేతలు