రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నేటి వరకు అమ్మిన ప్రభుత్వ భూములు, ప్రభుత్వ భూముల అమ్మకాన్ని అడ్డుకుంటాం
మందు తయారీ, పంపిణీకి సహకారం కావాలని కోరగా రాష్ట్రప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదని కృష్ణపట్నం ఆనందయ్య వెల్లడించారు. మందును బాధితుల ఇళ్లకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ సహకారం కావాలని సీఎంకు ప్రభుత్వం స్పందించకుంటే నిర్ణయం ప్రకటిస్తా: ఆనందయ్య