తెలంగాణలో రాజకీయ ప్రక్షాళన మొదలైందని, పెనుమార్పులు రాబోతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల భూకబ్జాల చిట్టా త్వరలో బయటపెడతానని చెప్పారు. తెలంగాణ మంత్రుల భూకబ్జాల చిట్టా విప్పుతా
ఆనందయ్య కంటి చుక్కల మందును స్టెరిలిటీ పరీక్షకు పంపి రెండు వారాల్లోగా నివేదిక తెప్పించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘కె’ ఔషధం మానవ వినియోగానికి అర్హమైందని నిపుణుల కమిటీ నివేదిక Krishnapatnam: ఆనందయ్య ‘కె’ మందు పంపిణీని అడ్డుకోవద్దు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ తెరాసలో చేరడం దాదాపుగా ఖాయమైంది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఈ అంశంపై ఇప్పటికే రమణతో సంప్రదింపులు జరిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ కూడా మాట్లాడారని TS News: తెరాసలోకి ఎల్ రమణ!
రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన ఘటనలో మరో 12 మందికి పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆరుగురికి చెక్కుల పంపిణీ పూర్తయ్యింది.తిరుపతి రుయా రుయా మృతులు 23 మంది!