వరుసగా రెండు పర్యాయాలు అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపా.. ఆదాయం విషయంలోనూ మరే జాతీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో సత్తా చాటుతోంది. ఏటేటా తన ఆర్థిక బలాన్ని పెంచుకుంటోంది. కాషాయ పార్టీకి కాసుల పంట
రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికలో బరిలో దింపే పార్టీ అభ్యర్థిని ఈ నెల 30న కాంగ్రెస్ ప్రకటించనుంది. ఆ రోజు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ నేతృత్వంలో జరిగే .. 30న హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన
అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా గృహనిర్మాణ మండలి, ఇందూ గ్రూపుల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవకతవకలకు సంబంధించి సీబీఐ నమోదుచేసిన కేసు నుంచి తప్పించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ . ఒక్క సాక్షీ వాంగ్మూలం ఇవ్వలేదు
ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హుజూరాబాద్ డ్రామా ప్రారంభించిందని.. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. శుక్రవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ శివారెడ్డిగూడలో నిర్వహించిన . తెరాస, భాజపా మధ్య లోపాయికారి ఒప్పందం
కన్నుమిన్ను కానకుండా అహంకారంతో పరుషంగా మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. ఆ పదవికి అనర్హుడని ప్రభుత్వరంగ సంస్థల శాసనసభా కమిటీ (పీయూసీ) ఛైర్మన్ పీసీసీ పీఠానికి రేవంత్ అనర్హుడు