లక్నో: కరోనా దెబ్బకు అయిన వారు, ఆప్తులు దూరం అవుతున్నారు. చిన్నబోయిన అనురాగాలు నిస్సహాయతను వ్యక్తం చేస్తుంటే..మానవత్వం తల ఎత్తుకోలేక…ఊరు విడిచి వెళ్లిపోతోంది. వీటన్నిటినీ దూరం చేసిన కరోనా మహమ్మారి చితి మంటల వికటాట్ట హాసం చేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు చెందిన రామ్ లలిత్ (62) అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతని కుమారులు అత్యవసర చ