Petrol: 2 నెలల్లో పెట్రోల్ ధర ఎంత పెరిగిందంటే..?
14 రాష్ట్రాల్లో సెంచరీ కొట్టిన పెట్రోల్
దిల్లీ: పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడికి ఇప్పుడప్పుడే ఊరట లభించేలా కన్పించట్లేదు. నిరంతర ప్రక్రియలా మారిపోయిన పెట్రో ధరల బాదుడుతో బండి బయటకు తీయాలంటేనే వాహనదారుడి గుండె గుబేలుమంటోంది. రెండు నెలల క్రితం మొదలైన ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ఈ రెండు నెలల కాలంలో పెట్రోల్పై ద�
ఆందోళనలో వినియోగదారులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : లీటరు డీజిల్ ధర సెంచరీ మార్క్కు చేరువైంది. దూరాన్ని బట్టి రవాణా ఖర్చుల ఆధారంగా డీజిల్, పెట్రోల్ ధరలు కూడా పెరుగుతుండటంతో చిత్తూరు జిల్లాలో ఇప్పుడు లీటర్ డీజిల్ ధర రూ.98.97 కాగా, పెట్రోల్ రూ.104.87లకు చేరుకుంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.103.99 ఉండగా, డీజిల్ రూ.97.83లకు చేరుకుంది.
Petrol Prices: 7 రాష్ట్రాల్లో సెంచరీ కొట్టిన పెట్రోల్! - Petrol prices crossed rs 100 in 7 states eenadu.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from eenadu.net Daily Mail and Mail on Sunday newspapers.
మరింత పెరిగిన పెట్రో ధరలు andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.
చమురు ధరల మంట ఇప్పట్లో ఆగేలా కన్పించట్లేదు. దేశీయ ఇంధన తయారీ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను సోమవారం మరోసారి పెంచాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో