నోరు వితీప్పితే అబద్ధాలాడడం, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం బిజెపి నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి అబద్ధాల ఫ్యాక్టరీ లోని బిజెపి పార్లమెంటు సభ్యులు జివిఎల్ నరసింహారావు, వారి ఎమ్మెల్సీ మాధవ్ కలిసి ఇటీవల విశాఖపట్నం, విజయనగరంలో వేర్వేరు సమావేశాలలో పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడానికి పూనుకున్నారు.
Delhi
India
Vizag
Andhra-pradesh
Mrs-center
District-fist
Region-how
Vizag-metro