His statement came after Assam Chief Minister Himanta Biswa Sarma slammed Congressman Rahul Gandhi for requesting documentation of India s surgical strike in Pakistan in 2016 and airstrike in 2019.
జోగిపేట/వట్పల్లి(అందోల్): టీఆర్ఎస్తో కలిసే పార్టీ కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చేరుకున్న సందర్భంగా హనుమాన్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. జోగినాథస్వామి ఆశీస్సులతో సీఎం గడీల కోటను బద్ధలుకొట్టాలని పిలుపునిచ్చారు. ఫామ్హౌస్, ప్రగతిభవన్ తప్ప..