యూఏఈలో ఐపీఎల్కు సిద్ధమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. జట్టులో కొన్ని మార్పులు చేసింది. ఇటీవల భారత్తో టీ20 సిరీస్లో రాణించిన శ్రీలంక లెగ్స్పిన్నర్ వహిందు హసరంగను జట్టులోకి తీసుకుంది. ఆర్సీబీకి హసరంగ
అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. 10000 మీటర్ల నడకలో భారత అథ్లెట్ అమిత్ ఖత్రి రజతం సొంతం చేసుకున్నాడు. శనివారం జరిగిన రేసులో 17 ఏళ్ల అమిత్ 42 నిమిషాల అమిత్ ఖత్రికి రజతం
కొవిడ్ కట్టడికి చేపడుతున్న లాక్డౌన్లను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో శనివారం పెద్ద ఎత్తున ప్రజలు Lockdown లాక్డౌన్లు వద్దే వద్దు ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు
టీ20 ర్యాంకింగ్స్లో ఆ జట్టుది ఏడో స్థానం. శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఆ జట్టు కంటే కిందే. టీ20లో వరుసగా 12 విజయాలు సాధించిన ఏకైక జట్టు అదే. పొట్టి క్రికెట్లో అత్యధిక స్కోరు (278/3) ఘనత వాళ్లదే. వన్డే ఆల్రౌండర్లలో 2, 4 స్థానాలు వారివే. ఆటపై తూటా