ట్రూ అప్ బాదుడు, విద్యుత్ భారాల మర్మమిదే కేంద్రం షరతులకు తలొగ్గిన రాష్ట్రం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కేంద్రం విధిస్తున్న షరతులతో రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారం పెరుగుతోంది. అదనపు రుణాలు తీసుకోవడానికి అనుమతించాలంటే డిస్కామ్ల ప్రయివేటీకరణ, ఈలోగా వాటి నష్టాలను తగ్గించడం వంటి అంశాలపై కేంద్రం చేస్తున్న ఒత్తిడి వల్లనే రాష్ట్రంలో సంస్కరణల అమలు వేగవంత�