comparemela.com

ట్రూ అప్‌ బాదుడు, విద్యుత్‌ భారాల మర్మమిదే
కేంద్రం షరతులకు తలొగ్గిన రాష్ట్రం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కేంద్రం విధిస్తున్న షరతులతో రాష్ట్ర ప్రజలపై విద్యుత్‌ భారం పెరుగుతోంది. అదనపు రుణాలు తీసుకోవడానికి అనుమతించాలంటే డిస్కామ్‌ల ప్రయివేటీకరణ, ఈలోగా వాటి నష్టాలను తగ్గించడం వంటి అంశాలపై కేంద్రం చేస్తున్న ఒత్తిడి వల్లనే రాష్ట్రంలో సంస్కరణల అమలు వేగవంతమవుతోందని, విద్యుత్‌ భారాలు పెరుగుతున్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు.

Related Keywords

United States ,Amravati ,Maharashtra ,India , ,Center Conditional ,State News ,Central Finance ,Conditions Run ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.