comparemela.com

Page 20 - Atest Andhra Pradesh Telugu News News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

పటిష్ఠపునాదికి సుస్థిర అభ్యసనం

మన పాఠ్యాంశాలు, బోధన-అభ్యసన పద్ధతులు ఆధునిక కాలానికి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల ‘శిక్షక్‌ పర్వ్‌-2021’ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమ. పటిష్ఠపునాదికి సుస్థిర అభ్యసనం

ప్రకృతి ప్రకోపం వలసల విలాపం!

వాతావరణ మార్పుల ప్రభావంతో రాబోయే 30 ఏళ్లలో దాదాపు 22 కోట్ల మంది నిరాశ్రయులుగా మారతారని ప్రపంచబ్యాంకు నివేదిక హెచ్చరించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో విచ్చలవిడిగా వాహనాలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వాడకం,.. ప్రకృతి ప్రకోపం. వలసల విలాపం

పత్తికి పరిశ్రమ తోడైతేనే భవిత

భారత జౌళి రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా ఏడు మెగా జౌళి పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అప్పరెల్‌ పార్క్స్‌.. పత్తికి పరిశ్రమ తోడైతేనే భవిత

హక్కులకేదీ భరోసా?

ఎటువంటి మోసం, మానసిక వేదనలకు ఆస్కారం లేని వస్తువులు, సేవలు పొందడం వినియోగదారుల హక్కు. ఆయా వస్తువుల నాణ్యత, సేవల్లో సమర్థత, ధరలు, స్వచ్ఛత తదితరాల గురించి సమాచారం తెలుసుకోవడం, ఆస్తి, ప్రాణ నష్టానికి హక్కులకేదీ భరోసా?

సంక్షోభ తరుణం సమైక్యతే శరణం!

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో ఇటలీ రాజధాని రోమ్‌ వేదికగా జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సుకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. నేడు, రేపు (రెండు రోజుల పాటు) జరిగే ఈ సదస్సులో సంక్షోభ తరుణం. సమైక్యతే శరణం

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.