ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం. సామాన్యులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దేశంలో గూడుకట్టుకుంటున్న ప్రజాగ్రహాన్ని జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎన్నికల అస్త్రంగా తనకు అనుకూలంగా మమత బలం కమలానికే లాభం?
వెస్టిండీస్తో మంగళవారం టీ20 ప్రపంచకప్ మ్యాచ్ మొదలు కాబోతుండగా. దక్షిణాఫ్రికా జట్టులో కీలక ఆటగాడైన క్వింటన్ డికాక్ వ్యక్తిగత కారణాలతో పక్కకు తప్పుకోవడం ఆ దేశ క్రికెట్లో దుమారం రేపింది. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి నిర్బంధ సంఘీభావం
గల్వాన్ ఘర్షణలతో చెలరేగిన ఉద్రిక్తతలు చల్లారకముందే జగడాలమారి చైనా మరో కుంపటిని రాజేసింది. నూతన సరిహద్దు చట్టాన్ని తీసుకొచ్చి భారత్తో వివాదాలకు మరింత ఆజ్యం పోసింది. తమ దేశ సార్వభౌమత్వ పరిరక్షణకోసమే శాంతి స్థాపనకు విఘాతం
బొగ్గు కొరతతో భారత్లో కొన్ని రాష్ట్రాలు విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో సౌరశక్తిని సమధికంగా వినియోగించుకోవడంపై భారత్ దృష్టి సారించింది. దేశంలో 2.20 కోట్ల వ్యవసాయ పంపుసెట్ల ద్వారా. బొగ్గు కొరతకు విరుగుడు
ప్రపంచంలో ఏ ప్రాంతమైనా అభివృద్ధి సాధించాలంటే నీరు అత్యావశ్యకం. మానవ జీవనానికి, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలకు ముఖ్యమైన సహజవనరు నీరు. ఇండియాలో చాలా భూభాగానికి నదుల నీటి వసతి లేదు.. నీటి బొట్టును ఒడిసి పట్టు