Stay updated with breaking news from వ ఎస స ర ప . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణమస్తు పథకాన్ని పేదలంతా వినియోగించుకోవాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. బీసీల కోసం సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆర్.కృష్ణయ్య మీడి ....
సాక్షి, అమరావతి: బద్వేల్ ఉప ఎన్నికలో ఆనవాయితీని గౌరవించి ప్రతిపక్షాలు పోటీపెట్టకపోతే ఆహ్వానిస్తామని.. ఒకవేళ పెట్టినా తమకెలాంటి అభ్యంతరంలేదని.. అదే జరిగితే విజయం వైఎస్సార్సీపీదేనని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడ ....
వైఎస్సార్సీపీ సంక్షేమ పథకాలు భేషుగ్గా ఉన్నాయని, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని మాజీ మంత్రి, ఆప్కో మాజీ చైర్మన్ మురుగుడు హనుమంతరావు ప్రశంసించారు. టీడీపీ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేసి, మాజీ సీఎం చంద్రబాబుకు లేఖ పంపిన అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ....
పెదనందిపాడు (ప్రత్తిపాడు): గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్లు రువ్వి దాడికి పాల్పడటంతో గ్రామం రణరంగంలా మారింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో ఈ నెల 18న వైఎస్సార్సీపీ శ్రేణులు గణేష్ నిమజ్జనం నిర్వహించేందుకు సిద్ధం కాగా.. అదే రోజు టీడీపీ శ్రేణులు నిమజ్జనానికి ఏర� ....