సాక్షి, అమరావతి: దళితులు, గిరిజనులకు పూర్తి భద్రత.. సామాజికంగా భరోసా.. రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ.. ఇదే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపడుతోంది. ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడినా పర్వాలేదనే టీడీపీ ప్రభుత్వ హయాంలోని పరిస్థితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమూలంగా సంస్కరించింది. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అప్రతిహతంగా సాగిన దళితులు, గిరిజనుల హక్కుల హననానిక�
ప్రధానాంశాలు
దళితుల హామీలు కేసీఆర్ అమలు చేయలేదు
అఖిలపక్ష భేటీకి మోత్కుపల్లి హాజరు ఆయన వ్యక్తిగతం
భాజపా నేత వివేక్ వెంకటస్వామి
ఈనాడు, హైదరాబాద్: దళితుల పట్ల తెరాస ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఓట్ల రాజకీయం కోసమే ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహిస్తున్నారని భాజపా ఆక్షేపించింది. ప్రభుత్వ అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ దళిత �