క గ ర స ప ట News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana
Stay updated with breaking news from క గ ర స ప ట . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
Top News In క గ ర స ప ట Today - Breaking & Trending Today
వరుస సంక్షోభాలతో కుదేలవుతున్న పంజాబ్ కాంగ్రెస్లో మరో ముసలం పుట్టింది దాదాపు రెండు నెలల క్రితమే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ Navjot Singh Sidhu సిద్ధూ రిటైర్డ్హర్ట్ ....
న్యూఢిల్లీ: వలసలు, వరుస పరాజయాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ కొత్త జవసత్వాలు కూడగట్టుకునే పనిలో పడింది. యువ తరమే పార్టీని బలోపేతం చేస్తుందని భావిస్తున్న అధిష్టానం ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల కాలంలో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సుస్మితా దేవ్, ప్రియాంక చతుర్వేది వంటి యువనేతలు పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఆ లోటుని భర్తీ చేయాలని చూస్తోంది. ....
గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’సభ నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని ఆ పార్టీ భావిస్తోంది. పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్(ఐవోసీ) వెనుక భాగంలోని మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కళాకారుల ప్రదర్శనతో సభ ప్రారంభంక� ....
భోపాల్: ఉద్యోగాలు చేసే మహిళల విషయంలో మన దేశంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), అఫ్గానిస్తాన్లోని తాలిబన్ల అభిప్రాయం ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, తాలిబన్లు వారి ఆలోచనా విధానాన్ని మార్చుకోనంత వరకూ ఇదే నిజమ� ....
అధికార పార్టీ దళిత, గిరిజనులకు అన్యాయం చేస్తోందని చాటి చెప్పేందుకు టీపీసీసీ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర సభకు రేవంత్రెడ్డి, మాణిక్కమ్ ఠాగూర్ బయల్దేరారు. ....