సీఎం కేసీఆర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం దిల్లీకి వెళ్తున్నారు. ఉదయం శాసనసభ సమావేశం, బీఏసీ భేటీ అనంతరం ప్రత్యేక విమానంలో సీఎం హస్తినకు నేడు దిల్లీకి సీఎం కేసీఆర్
ఈ దఫా జనగణనలో ఓబీసీ లెక్కలను సేకరించడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓబీసీల వివరాల సేకరణ పరిపాలన పరంగా చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని, దానివల్ల ఓబీసీ లెక్కల సేకరణ సాధ్యం కాదు
2025 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని దక్షిణాది రాష్ట్రాలు లక్ష్యంగా పెట్టుకోవడం అభినందనీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విశిష్ట అవకాశాలు, నైపుణ్యవంతమైన మానవ వనరులు, శక్తిసామర్థ్యాలతో.
‘పెగాసస్’ నిఘా సాంకేతిక పరిజ్ఞానంపై గురువారం సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. దీనిపై దర్యాప్తునకు సాంకేతిక నిపుణుల బృందాన్ని నియమించనున్నట్టు మౌఖికంగా తెలిపింది. ‘పెగాసస్’పై విచారణకు నిపుణుల బృందం
జాతీయ ఛాంపియన్షిప్లో పసిడి గెలిచి కానుకగా ఇస్తానని తన తల్లికి ఆ బాక్సర్ మాటిచ్చాడు. అద్భుత ప్రదర్శనతో ఆ ఛాంపియన్షిప్లో తనకంటే మెరుగైన ప్రత్యర్థులను ఓడించి టైటిల్ గెలవడంతో పాటు ఆ స్వర్ణం చూసేందుకు.. అమ్మ లేదు