Stay updated with breaking news from Size mini. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
Jun 27, 2021, 14:16 IST
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం
ఫ్లిప్కార్ట్ కరోనా యాంటిజెన్ టెస్ట్ కిట్ల అమ్మకాలు ప్రారంభించింది. కోవిసెల్ఫ్ అనే రూ.250 ఖరీదైన ఈ యాంటీజెన్ టెస్ట్ కిట్ను ఉపయోగించుకొని కరోనా పాజిటీవా, నెగిటీవా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ కిట్ ను రెండేళ్ల నుంచి 18 సంవత్సరాల వయస్సున్న పిల్లలకు కూడా వినియోగించుకోవచ్చు. సెకండ్ వేవ్లో
కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలంట� ....