ప్రధానాంశాలు
సిట్ నివేదికలో పేరున్న వారినుంచి వాటాల డిమాండ్
భయభ్రాంతుల్లో విశాఖ ప్రజలు
మతమార్పిళ్లపై ఎస్సీ కమిషన్కు ఏం చెబుతారు?
సీఎం జగన్కు ఎంపీ రఘురామ లేఖ
ఈనాడు, దిల్లీ: ‘‘విశాఖపట్నం భూ కుంభకోణాలపై సిట్ నివేదికలో ఉన్నవారిని పిలిచి మన పార్టీ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ఇన్ఛార్జి ఆ భూముల్లో వాటాలకు డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మన పార్టీ జాతీయ ప�