న్యూఢిల్లీ: ప్రఖ్యాత జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ నిర్వహించిన యూఎస్ నేషనల్ సైన్స్ బీ పోటిల్లో ఢిల్లీకి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు అద్వాయ్ మిశ్రా రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ప్రపంచంతో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులలో ఒకరిగా నిలిచాడు. నేషనల్ సైన్స్ బీ అనేది బయోలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రనామీ, మ్యాథమెటిక్స్, తదితర శాస్త్ర రంగాలకి సంబం