Govt decides to plant 400 hectares of coffee next year dailynews.lk - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from dailynews.lk Daily Mail and Mail on Sunday newspapers.
సాక్షి, జీడిమెట్ల: వంట మనిషి కోసం ఓఎల్ఎక్స్లో యాడ్ ఇచ్చిన ఓ వ్యక్తి రూ.11,500లు మోసపోయిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు కథనం ప్రకారం. అపురూపకాలనీకి చెందిన లంక గణేష్ చంద్ర(20) ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గణేష్ తన స్నేహితుడు అనిల్తో కలిసి టిఫిన్ సెంటర్ పెట్టాలని అనుకున్నాడు. వంట మనిషి కావాలంటూ ఓఎల్ఎక్స్లో యాడ్ పెట్టాడు.