దొండపర్తి (విశాఖ దక్షిణ): ‘హలో సర్.. ఆన్లైన్లో మీరు పెట్టిన ఆర్డర్ వచ్చింది. కేవలం రూ.270 చెల్లించండి’ అంటూ విశాఖపట్నం ఉషోదయ జంక్షన్లో నివాసముంటున్న ఒక మహిళకు ఫోన్ వచ్చింది. ఆర్డర్ ఇవ్వలేదని చెప్పినా.. తక్కువ ధరకు ప్రొడక్ట్ వచ్చిందని చెప్పడంతో ఆమె కొరియర్ను తీసుకున్నారు. డబ్బులు చెల్లించాక కొరియర్ను తెరిచి చేస్తే అందులో పాత డ్రెస్ ఉంది. వెంటనే బిల్పై ఉన్న కస్�
చేతిలో స్మార్ట్ఫోన్.. హైస్కూల్ దాటని చదువు. నలుగురైదుగురు కలిసి చాయ్ దుకాణం.. చెట్ల కింద ముచ్చట్లు.. ఝార్ఖండ్ రాష్ట్రంలోని జాంతారా తాలూకా Jamtara Gang సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు తెలియని విషయాలూ వీరికి తెలుసు