.ప్రతి అడుగూ కష్టమైంది!
అది ఫిబ్రవరి ఏడోతేదీ అర్ధరాత్రి. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా జోషిమఠ్ ప్రాంతం. కొన్ని గంటల క్రితం అక్కడ మరణమృదంగం మోగించిన ధౌలీగంగ నది ఏమీ ఎరగనట్టు ప్రశాంతంగా ఉంది. పక్కనే జలవిద్యుత్తుకేంద్రం సొరంగం వద్ద ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) దళాలు ముమ్మరంగా సహాయచర్యలు చేపడుతున్నాయి. ఈ ఆపరేషన్కు నేతృత్వం వహించారు డీఐజీ అపర్ణాకుమార్. ప్ర
అప్పుడు నాకోసం.. ఇప్పుడు నాలాంటి వాళ్ల కోసం..
ఓ భార్య ప్రజారోగ్యం కోసం భర్తతోపాటూ వేల కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి సిద్ధపడింది. ఆ భర్త తన భార్య కోసం లక్షల రూపాయల జీతాన్ని వదిలేసి నిరంతర ప్రయాణీకుడిగా మారాడు.. ఇదో ప్రేమ కథ.. ఒత్తిడి, మానసిక సమస్యలపై పోరుబాటపట్టిన దంపతుల కథ.
నెల్లూరుకు చెందిన సుధీర్ సీఏ విద్యార్థులకు పాఠాలు చెబుతుంటారు. నెలకు లక్షల్లో జీతం. గుంటూరు వాస�