పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్లో భారత్కు రజత పతకం అందించి చరిత్ర సృష్టించిన భవీనాబెన్ పటేల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ భవీనా పటేల్కు ట్విటర్ ద్వారా అభినందనలు Bhavina Patel ‘భవీనా.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చరిత్ర లిఖించావ్’