భారతీయ విద్యార్థులకు బ్రిటన్ ఎర్ర తివాచీ పరుస్తోంది. ఉన్నత విద్య కలలతో తమ దేశం వైపు చూస్తున్నవారిని రారమ్మని సాదరంగా Britain రారమ్మని.. వచ్చి చదువుకొమ్మని.. భారతీయ విద్యార్థులకు తలుపులు బార్లా
బ్రిటన్: బ్రిటన్ వేదికగా 3 రోజులపాటు జరిగిన జీ-7 సదస్సు నేటితో ముగిసింది. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించడంలో సాయం చేయాలని సభ్య దేశాలు తీర్మానం చేశాయి. రోజు రోజుకి పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని సాంకేతికత సహాయంతో ఎదుర్కొంటామని ప్రకటించాయి. చైనాలో మానవ హక్కుల ఎక్కువ జరుగుతుండటంతో మానవ హక్కులను గౌరవించాలని చైనాకు జీ-7 సదస్సు వేదికగా పిలుపునిచ్చాయి.