ప్రపంచ కర్మాగారంగా పేర్కొందిన చైనాలో ఏ సంక్షోభమొచ్చినా అది ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దివాలా అంచున ఉన్న స్థిరాస్తి సంస్థ ఎవర్గ్రాండ్ సమస్య ఇంకా సమసిపోకముందే.. మరో సంక్షోభం వచ్చి వాలింది..
భారత మీడియా రంగంలో కీలక విలీనం ఖరారైంది. ప్రముఖ మీడియా సంస్థ ‘జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జెడ్ఈఈఎల్)’, ‘సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా(ఎస్పీఎన్ఐ)’ మధ్య విలీన ఒప్పందం కుదిరింది..
అయితే, మీకు సరైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. వాటిలో ఒకటి మిమ్మలి మీరు కొన్ని ప్రశ్నలు సంధించుకోవడం. ఆ ప్రశ్నలేంటో చూద్దాం...
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి సెప్టెంబరు 30 గడువును మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. కొత్త వెబ్సైటులో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సెప్టెంబరు 15 నాటికి సిద్ధం