comparemela.com

ట డ ప న తల News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

TDP Leaders Land Grabbing Exposed In Visakha

విశాఖ టీడీపీ భూకబ్జాదారుల గుండెల్లో గుబులు మొదలైంది. టీడీపీ నేతల భూబాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీను ఆక్రమణలో 49 ఎకరాలు ఉండగా, నిన్న ఒక్కరోజే రూ.790 కోట్లకుపైగా విలువైన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.