ముంబై: కోవిడ్–19 ప్రతికూలతలతో తీవ్ర కష్టాల్లోకి వెళ్లిపోయి, రుణ పునర్ వ్యవస్థీకరణ తప్పదని భావించిన పలు కంపెనీలు ప్రస్తుతం తమ ధోరణిని మార్చుకుంటున్నాయని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన తాజా నివేదికలో పేర్కొంటున్నాయి.అదే సమయంలో మొదటి వేవ్తో పోల్చితే రెండవ వేవ్లో వ్యాపార నష్టం అంతగా జరగలేదని పలు కంపెనీల ప్రతినిధులు చెప్పినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం ఎ�
బ్యాంకు ఖాతా.. పెట్టుబడులు.. పథకాలు.. జీవిత బీమా పాలసీలు.. ఈపీఎఫ్.. తదితరాలు ఏవైనా సరే.. అందులో నామినీ పేరు తప్పనిసరి. అయితే, చాలామంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఏ ఇబ్బందీ రాదు కానీ..
కరోనా మూలంగా తలెత్తిన ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తూనే.. వృద్ధికి ఊతమివ్వాల్సిన అసవరం ఉందని ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)’ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆగస్టు 4-6 మధ్య జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వివరాలు శుక్రవారం విడుదలయ్యాయి..