రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని, తాము కూడా ఆయన వెంటే నడుస్తామని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన మేమంతా కేసీఆర్ వెంటే: శ్రీనివాస్గౌడ్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జులై 1 నుంచి ఆన్లైన్ తరగతులను నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జులై 1 నుంచి ఇంటర్ ద్వితీయ ఆన్లైన్ తరగతులు
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. ఆమె స్థానంలో వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ పమేలా యాదాద్రి జిల్లా కలెక్టర్ బదిలీ
రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నేటి వరకు అమ్మిన ప్రభుత్వ భూములు, ప్రభుత్వ భూముల అమ్మకాన్ని అడ్డుకుంటాం
పెట్టుబడి సాయంగా ఎకరాకు సీజన్కు రూ.5 వేల చొప్పున అందించే రైతుబంధు పథకం నిధులను మంగళవారం(ఈ నెల 15) నుంచి 25లోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. Rythu Bandhu: రేపటి నుంచి రైతుబంధు సొమ్ము పంపిణీ