comparemela.com

Latest Breaking News On - தெலுங்கானா செய்தி இல் தெலுங்கு - Page 19 : comparemela.com

తెలంగాణ పాలిట వైఎస్‌ రాక్షసుడే

తెలంగాణ ప్రజల పాలిట నరరూప రాక్షసుడు వైఎస్సార్‌ అని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తీవ్రంగా విమర్శించారు. రాజశేఖరరెడ్డిని దొంగ అనగానే ఎగిరెగిరి పడుతున్నారని, నీళ్లు దోచుకుపోయినందువల్లే ఆయనను దొంగ, గజదొంగ. తెలంగాణ పాలిట వైఎస్‌ రాక్షసుడే

AP news: 146 జీవో విడుదలపై రఘురామ ఆగ్రహం

Published : 26/06/2021 09:42 IST AP news: 146 జీవో విడుదలపై రఘురామ ఆగ్రహం అమరావతి: నవప్రభుత్వ కర్తవ్యాల పేరుతో సీఎం జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో లేఖ రాశారు. తిరుమలలో స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటు చేసేందుకు వీలుగా.. 146 జీవో విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆందోళనకు గురవుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకే ఇలాంటి చర్యల�

TS news: నీటి చౌర్యాన్ని అడ్డుకుంటాం: పువ్వాడ

Updated : 26/06/2021 12:27 IST TS news: నీటి చౌర్యాన్ని అడ్డుకుంటాం: పువ్వాడ హైదరాబాద్‌: ఏపీ నీటి చౌర్యాన్ని అడ్డుకుంటామని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే ఎన్జీటీకి ఫిర్యాదు చేశామని, కేంద్రంతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యల్లో తప్పులేదని, వైఎస్‌ దొంగ అయితే.. జగన్‌ గజదొంగ అనే వ్యాఖ్యలను తాను సమర్థిస్తున�

కన్నీరు పెట్టుకున్న సీతక్క

మావోయిస్టు నేత హరిభూషణ్‌ మరణించడం బాధాకరమైన విషయమని, ఆయన ప్రజల మనిషి అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం హరిభూషణ్‌ మరణ వార్త Seethakka: కన్నీరు పెట్టుకున్న సీతక్క

మొక్కలపై పక్షుల గూళ్లు కేసీఆర్‌కు అద్భుతమైన కానుక

కోటి వృక్షార్చనలో భాగంగా నాటిన మొక్కలపై పక్షులు గూళ్లను ఏర్పరుచుకోవడం హరితహారం రూపకర్త సీఎం కేసీఆర్‌కు అద్భుతమైన కానుక అని ఎంపీ సంతోష్‌కుమార్‌ గురువారం మొక్కలపై పక్షుల గూళ్లు.. కేసీఆర్‌కు అద్భుతమైన కానుక

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.