Updated : 28/06/2021 05:12 IST
నీట మునిగి 8 మంది మృతి
మరో అయిదుగురి గల్లంతు
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విషాద ఘటనలు
ఆదివారం ఆ స్నేహితుల పాలిట శాపమైంది. కరోనా ఆంక్షలు చాలావరకు సడలించడం, పైగా సెలవురోజు కావడంతో తమ మిత్రులతో కలిసి సరదాగా స్నానం చేయడానికి నదులు, సముద్రానికి వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో 8 మంది యువకులు నీట మునిగి వేర్వేరు ప్రాంతాల్లో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోగా అయిదుగు�
వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఆరుగురు దుర్మరణం
ఒకరు గల్లంతు
ప్రజాశక్తి-కవిటి (శ్రీకాకుళం జిల్లా), కంకిపాడు (కృష్ణా జిల్లా) : రాష్ట్రంలో ఆదివారం రెండు విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. సముద్రంలో మునిగి ముగ్గురు దుర్మరణం చెందారు. ఒకరు గల్లంతయ్యారు. నదిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బర్రపుట్టుగకు చెంది
రాష్ట్రంలో 4,147 కరోనా కేసులు 38 మరణాలు నమోదు! prajasakti.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajasakti.com Daily Mail and Mail on Sunday newspapers.