comparemela.com

Page 14 - கண்ணவரம் News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

ఏపీకి మరో 3 24 లక్షల కొవిడ్ టీకా డోసులు

ఏపీకి మరో 3.24 లక్షల కొవిడ్ టీకా డోసులు విజయవాడ: రాష్ట్రానికి మరో 3.24 లక్షల కొవిడ్ టీకా డోసులు తరలివచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకà

నీట మునిగి 8 మంది మృతి

Updated : 28/06/2021 05:12 IST నీట మునిగి 8 మంది మృతి మరో అయిదుగురి గల్లంతు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విషాద ఘటనలు ఆదివారం ఆ స్నేహితుల పాలిట శాపమైంది. కరోనా ఆంక్షలు చాలావరకు సడలించడం, పైగా సెలవురోజు కావడంతో తమ మిత్రులతో కలిసి సరదాగా స్నానం చేయడానికి నదులు, సముద్రానికి వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో 8 మంది యువకులు నీట మునిగి వేర్వేరు ప్రాంతాల్లో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోగా అయిదుగు�

విదేశాలకు రయ్‌ రయ్‌

విదేశాలకు రయ్‌.. రయ్‌.. గన్నవరం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు   జులై 15 నుంచి అందుబాటులోకి నూతన రన్‌వే ఈనాడు, అమరావతి గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు త్వరలో ఆరంభం కానున్నాయి. రెండేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడి నుంచి విదేశాలకు సర్వీసులు నడవనున్నాయి. గన్నవరం నుంచి మస్కట్‌కు విమాన సర్వీసును నడిపేందుకు ఎయిరిండియా సంస్థ సన్నాహాలు చేస్తోంది. జులై మొదటి వా�

గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

Updated : 28/06/2021 10:38 IST గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం పి.గన్నవరం: తూర్పు గోదావరి జిల్లాలోని వశిష్ఠ గోదావరి నదిలో గల్లంతైన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. లంకలగన్నవరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు రత్నసాగర్‌, బండారు నవీన్‌, పంతాల పవన్‌, ఖండవిల్లి వినయ్‌ పి.గన్నవరం పరిధిలోని గోదావరిలో నిన్న స్నానానికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన వా

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.