సేలం: వృద్ధాప్యం వల్ల భర్త మృతి చెందడంతో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన గురువారం సేలంలో చోటు చేసుకుంది. సేలం పాత సూరమంగళం వెల్లై కవునర్ వీధికి చెందిన వృద్ధుడు పెరియన్నన్ (98). ఇతని భార్య అన్నమ్మ (90). వీరికి గణేశన్, సుందరం, రాము అనే ముగ్గురు కుమారులు, కుమార్తె కలైసెల్వి ఉన్నారు. వీరిలో గణేశన్, సుందరానికి మాత్రమే వివాహం అయ్యింది. రాము, కలై సెల్విలకు వివాహం
చెన్నై: ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యి.. దాదాపు 109 రోజుల పాటు వెంటిలేటర్ సపోర్ట్పై ఉన్న ఓ కోవిడ్ రోగి ఊపిరితిత్తుల మార్పిడి లేకుండానే కోలుకున్నాడు. ఈ వింత సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. చెన్నై వ్యాపారవేత్త మహ్మద్ ముదిజా(56) ఏప్రిల్ చివర్లో కోవిడ్ బారిన పడ్డాడు. ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా
Coimbatore (Tamil Nadu) [India], August 19 (ANI): A month-long awareness drive against coronavirus is appealing to the sweet tooth of people in Tamil Nadu's second-largest city, Coimbatore.