సచివాలయాల్లో మరో 200 సేవలు
అందుబాటులోకి మొత్తం 740
కొవిడ్ తగ్గాక ప్రతివారం రెండు సచివాలయాలను సందర్శిస్తా
డిసెంబరు 31లోగా 4,024 గ్రామాలకు ఫైబర్నెట్
75 వేల ఎకరాల్లో మొక్కలు నాటాలి
స్పందనపై సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ వెల్లడి
ఈనాడు డిజిటల్, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అదనంగా మరో 200 సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. సచివాలయాల ద్వారా మొత్తం 740 సేవల�