తమ్ముడు వయస్సు ఉన్న బాలుడిపై ఒక యువకుడు కర్కశంగా ప్రవర్తించాడు. రక్షణ కల్పించాల్సిన అతను.. కండోమ్ తీసుకురావాలని ఆ బాలుడిని ఒత్తిడి గురిచేశాడు. దీనికి అతడు. Crime కండోమ్ తీసుకురాలేదని బాలుడిపై దాడి
Updated : 28/06/2021 08:22 IST
TS News: పిల్లలకు ఉరేసి.. తల్లి బలవన్మరణం
క్షణికావేశంలో నిర్ణయం.. ముగ్గురి బలి
నడిగూడెం, న్యూస్టుడే: కుటుంబ కలహాలు, భర్త తన మాట వినకుండా పంచాయతీకి వెళ్లాడని.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. ఆ కుటుంబంలో విషాదం నింపింది. తల్లితో సహా ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా మారారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు �
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ-సుక్మా జిల్లాల సరిహద్దు పొర్దెం అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి