అప్పుడే చెల్లింపులు
ధాన్యం రైతులకు చెల్లించాల్సిన సొమ్ము రూ.1,525 కోట్లు
ఎఫ్సీఐ బిల్లులు రాబట్టడంలో అలసత్వం!
ధాన్యం రైతులకు సుమారు రూ.55 కోట్లు చెల్లించాలి. వారు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. వానాకాలం వ్యవసాయ పనులూ ప్రారంభమయ్యాయి. పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి నిధులు తెప్పించి రైతులకు చెల్లించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తక్షణం ఆ మొత్తాన్ని విడ