comparemela.com

Page 3 - Reaking Political Telugu News News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

బొగ్గుకు అంచెలంచెలుగా మంగళం

బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు భూతాపాన్ని పెంచేస్తున్నాయని ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. భూతాపంలో పెరుగుదలను 1.5 సెల్సియస్‌ డిగ్రీలకు పరిమితం బొగ్గుకు అంచెలంచెలుగా మంగళం

పంటలను ముంచుతున్న విపత్తులు

రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంటలు ప్రకృతి విపత్తుల బారినపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా తుపానులు, వరదల కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. బాధిత రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు. పంటలను ముంచుతున్న విపత్తులు

కల్లోల తరుణంలో కొత్త ఒప్పందం

ఒకవైపు లద్దాఖ్‌లో భారత్‌, చైనా సేనల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగానే డ్రాగన్‌ దేశానికి చెందిన మొబైల్‌ ఫోన్ల కంపెనీ ఓప్పోతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోవడం. కల్లోల తరుణంలో కొత్త ఒప్పందం

విద్యుత్తు వాహనాలదే భవిత

ప్రస్తుతం వాహనం దాదాపుగా అందరికీ తప్పనిసరి అవసరంగా మారింది. పెట్రో ధరలేమో చుక్కలను తాకుతున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు ఇది ఇబ్బందికరమే. ఈ పరిస్థితుల్లో విద్యుత్తు వాహనాలు ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. విద్యుత్తు వాహనాలదే భవిత

అందాల కశ్మీరంలో పర్యావరణ విధ్వంసం

జమ్మూ కశ్మీర్‌ అంటేనే ప్రకృతి అందాలకు నెలవు. అక్కడి అడవులు, సరస్సులను చూడాలంటే రెండు కళ్లూ చాలవు. ప్రభుత్వమే వాటి విధ్వంసానికి నడుంకడితే? అక్కడ ఇప్పుడు అదే కనిపిస్తోంది. 2019 నుంచి ఇప్పటిదాకా దాదాపు 620 ఎకరాల. అందాల కశ్మీరంలో పర్యావరణ విధ్వంసం

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.