లక్నో : గత ఏడాది కేంద్రం ఏర్పాటు చేసిన రామ మందిర్ ట్రస్ట్ భూకుంభకోణానికి పాల్పడిందని ఉత్తరప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలు సమాజ్వాదీ, ఆప్లు విమర్శించాయి. ఈ ఏడాది మార్చిలో దానికి సంబంధించిన లావాదేవీ జరిగాయని పేర్కొన్నాయి. ఇందులో ఇద్దరు రియల్ ఎస్టేట్స్ డీలర్ల ప్రయేయం ఉందని. ఓ వ్యక్తి నుండి రూ. 2 కోట్లకు ఆస్తిని కొనుగోలు చేసి, కొద్ది నిమిషాల్లోనే. ఆ భూమిని ట్రస్ట్క