ప్రధానాంశాలు
శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి అనుమతివ్వండి
కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్సీ లేఖ
ఈనాడు, హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి వస్తున్న భారీ వరద దృష్ట్యా కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తికి అనుమతివ్వాలని కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్ కోరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి ఆదివారం బోర్డు కార్యదర్శికి లేఖ రాశారు. ‘‘ఆదివారం