కుటుంబ సభ్యులు, బంధువులతో సొంత ఊరిలో రాఖీ పండగ ఆనందంగా చేసుకొని తిరిగి తాము ఉపాధి పొందే చోటకు వెళ్తున్న ఆ కూలీలను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అద్దంకి- నార్కట్పల్లి ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు