Jul 26, 2021, 08:18 IST
రైల్వే మంత్రి సమాధానంతో మళ్లీ మొదటికొచ్చిన ‘విశాఖ జోన్’ కథ
సాక్షి, విశాఖపట్నం: శతాబ్దానికి పైగా మహోజ్వల చరిత ఉన్న వాల్తేరు డివిజన్ కొత్త జోన్ ప్రకటనతో కనుమరుగు కానుందని స్పష్టమైపోయింది. విశాఖ కేంద్రంగా సౌత్కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా వాల్తేరు డివిజన్ నుంచి మేజర్ భాగాలను విడదీసి రాయగడ డివిజన్గా ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడ�