రాంచీ : విద్యార్థినులపై జార్ఖండ్ పోలీసులు విరుచుకుపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన విద్యార్థునుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. లాఠీలతో విరుచుకుపడ్డారు. ఆగస్ట్ 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధన్బాద్ కలెక్టరేట్ నుండి మంత్రి బన్నాగుప్తా కార్యాలయానికి వెళుతుండగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి