మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 66వ రోజు కొనసాగుతోంది. ఈ హత్యకు ఆర్థిక మూలాలే కారణంగా తెలుస్తోంది. .. Viveka murder case కర్ణాటక నుంచి కడపకు బ్యాంకు, రెవెన్యూ అధికారులు
కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్ ఇచ్చిన సమాచారం మేరకు సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం అధికారులు అన్వేషించిన సంగతి తెలిసిందే. చివరికి ఆయుధాలు దొరక్కపోవడంతో అన్వేషణను నిలిపివేశారు. ప్రస్తుతం విచారణ 66వ రోజుకు చేరుకుంది. కాగా, ఈ హత్యకు ఆర్థిక మూలాలే కారణంగా సిబిఐ అనుమానిస్తోంది. వ