జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి కష్టాల్లో కూరుకుపోయింది. ఆదాయ, వ్యయాల మధ్య నెలకొన్న వ్యత్యాసం నానాటికీ పెరుగుతోంది. నిధుల సమస్యతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టంగా మారింది. ఆయా పనులకు సంబంధించి సుమారు రూ.500 కోట్ల మేర బిల్లులు నిలిచిపోవడంతో GHMC:పద్దు రూ.5,600 కోట్లు..ఖాతాలో రూ.50 కోట్లు!