ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోకి శుక్రవారం భారీ కంటైనర్ దూసుకెళ్లింది. బస్టాండ్ ఎదుట ఉన్న జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ... బస్టాండ్లోకి దూసుకెళ్లిన కంటైనర్
గుంటూరు జిల్లా రాజుపాలెంలో దళిత బాలికపై జరిగిన అత్యాచారం కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాలికను. దళిత బాలికపై అత్యాచారంలో కొత్తకోణం
ప్రపంచ అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత లాంగ్జంప్ క్రీడాకారిణి షైలీ సింగ్ ఫైనల్లోకి ప్రవేశించింది. మాజీ స్టార్ లాంగ్జంపర్ అంజు బాబి జార్జి అకాడమీలో శిక్షణ పొందుతున్న షైలీ.. క్వాలిఫికేషన్ రౌండ్లో 6.40 మీటర్ల దూరాన్ని దూకి అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్లో షైలీ సింగ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుడు కోసం హైదరాబాద్లో అరెస్టయిన సోదరులిద్దరికీ హవాలా ద్వారా డబ్బులు ముట్టినట్లు తెలుస్తోంది. బాంబు తయారీకి ఈ సొమ్మునే వాడుకున్నారు. జూన్ 17న బిహార్లోని.. దర్భంగా పేలుడు సూత్రధారులకు హవాలా డబ్బులు
విజయవాడ నడిబొడ్డున కారులో మృతదేహం గురువారం కలకలం రేపింది. దర్యాప్తులో హతుడు పారిశ్రామికవేత్త కరణం రాహుల్ (29) అని తేలింది. వ్యాపార వాటాల్లో వివాదమే ఇందుకు కారణమని, వ్యాపార భాగస్వామి పాత్ర ఉందని పోలీసులు విజయవాడలో వ్యాపారవేత్త హత్య