దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 30 వేల దిగువనే నమోదైన కొత్త కేసులు.. ముందు రోజు కంటే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 15,92,395 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,964 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. 383 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. India corona 3 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు