ఆచార్య శివారెడ్డికి దాశరథి పురస్కారం
నేడు ప్రదానం. సీఎం అభినందనలు
ఈనాడు, హైదరాబాద్, రవీంద్రభారతి, న్యూస్టుడే: దాశరథి కృష్ణమాచార్య-2021 పురస్కారానికి తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, సాహితీవేత్త ఆచార్య ఎల్లూరి శివారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సాహితీ రంగంలో విశేషంగా కృషి చేసిన వారిని ప్రభుత్వపరంగ