ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోకి శుక్రవారం భారీ కంటైనర్ దూసుకెళ్లింది. బస్టాండ్ ఎదుట ఉన్న జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ... బస్టాండ్లోకి దూసుకెళ్లిన కంటైనర్
గుంటూరు జిల్లా రాజుపాలెంలో దళిత బాలికపై జరిగిన అత్యాచారం కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాలికను. దళిత బాలికపై అత్యాచారంలో కొత్తకోణం