జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో 2 అభియోగపత్రాలు (ఛార్జిషీట్లు) దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ
వైఎస్ రాజశేఖరరెడ్డి సహా ఏపీని పాలించిన ముఖ్యమంత్రులు ఎవరూ జగన్ తరహాలో రాష్ట్రాన్ని తిరోగమన బాట పట్టించలేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ మినహా వారంతా ఎంతో కొంత ప్రజలకు మేలు చేశారని వివరించారు. జగన్ పాలనలో తిరోగమనమే..