comparemela.com

Latest Breaking News On - క ల ష య న త రణ మ డల - Page 1 : comparemela.com

Rs 639 crore for pollution control Andhra Pradesh

సాక్షి, అమరావతి/సత్యవేడు (చిత్తూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్య నియంత్రణ కోసం చేపట్టే కార్యక్రమాలకు రానున్న ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.639 కోట్లు ఇవ్వనుందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్‌ అశ్విన్‌కుమార్‌ పరీదా వెల్లడించారు. వీటిలో రూ.274 కోట్లు విశాఖపట్నానికి, రూ.232 కోట్లు విజయవాడకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.